ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి డిసెంబరు 10వ తేదీ నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్బాబు మరో ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 8వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.