ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్టుడే: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ నవంబరు 19న తెలిపారు. రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 51 పీజీ, పీజీ డిప్ల్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు నవంబరు 26 నుంచి తమ హాల్టికెట్లను www.osmania.ac.in, www.tscpget.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.