• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 164 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 56 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్): 18 పోస్టులు

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 21 పోస్టులు

4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 17 పోస్టులు

5. మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్ ల్యాబ్): 12 పోస్టులు

6. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్): 03 పోస్టులు

7. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైర్ అండ్‌ సేఫ్టీ): 05 పోస్టులు

8. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 05 పోస్టులు

9. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్స్): 11 పోస్టులు

10. మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్‌ఆర్‌): 16 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 164.

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా (పీజీడీఎం/ పీజీడీబీఎం)/ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40,000 - రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12/06/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02/07/2024.

సవరణ తేదీలు: 04/07/2024 నుంచి 05/07/2024 వరకు.
 


       మరింత సమాచారం...మీ కోసం!        
 

నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

నలుగురితో కలిసిపోవాలంటే...


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :