కొవిడ్ నేపథ్యంలో ఇంటర్వ్యూలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి వాటికి హాజరై ఉద్యోగాన్ని సంపాదించుకోవడం ఓ ఛాలెంజ్ అంటున్నారు నిపుణులు.
మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ప్రధానోద్దేశం.. ఉద్యోగానికి సరిగ్గా సరిపడే అభ్యర్థిని ఎంపిక చేయడమే. ఈ ప్రక్రియలో భాగంగా అభ్యర్థిని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి వచ్చే సమాధానాలను బట్టి అభ్యర్థి ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తారు.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి.
సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం..
తాజాగా జరిగిన నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది.
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే...
కొత్తగా కాలేజీలో చేరినప్పుడు అంతా బెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సంగతి అటుంచి.. పరిచితులు కూడా చుట్టు పక్కల ఎక్కడా కనిపించరు.
‘అనుకున్నట్టుగా మంచి మార్కులు రావేమో.. కోరుకున్న కోర్సు చదవలేనేమో.. స్నేహితులందరూ ప్రముఖ కాలేజీలో చేరి..
OTP has been sent to your registered email Id.