ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే రెండు గంటలపాటూ విన్న ఒక లెక్చర్ను పూర్తిస్థాయిలో మెదడులోకి ఎక్కించుకోవాలంటే దాన్ని కనీసం ఆరు గంటలపాటూ చదవాల్సి ఉంటుంది
సాధారణంగా పరీక్షలకోసం చదవడంలో రెండు దశలుంటాయి. (అ) వివిధ వనరుల నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి దాన్ని మన మెదడులోకి చేర్చడం. (ఆ) అలా మెదడులోకి చేర్చిన సమాచారాన్ని పరీక్షకు కావాల్సిన రీతిలో ఆవిష్కరించడం
నోట్సు రాసుకోవడం రెండు రకాలు. రిఫరెన్సు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు చదువుతూ దానిలోంచి ముఖ్య సమాచారం నోట్సుగా రాసుకోవడం, అధ్యాపకుడు చెప్పే ఉపన్యాసం వింటూ నోట్సు రాసుకోవడం
ప్రశ్న!... జ్ఞానానికి గీటురాయి. అవగాహనకు చిహ్నం. చైతన్యానికి ప్రతీక! దీనిలోనే మన విజయావకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ఐటీ రంగంలో సాటిలేని ఉద్యోగిగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో మేటి కావడమే కీలకం. ఇవే కెరియర్ ద్వారాలు తెరుస్తాయి.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి.
సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం..
తాజాగా జరిగిన నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది.
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే...
OTP has been sent to your registered email Id.