ఏడాదిపాటు ఎంత జాగ్రత్తగా చదివినా.. పరీక్షల సమయంలో మాత్రం కాస్త కంగారుగానే ఉంటుంది. వివిధ రకాల ఆలోచనలతో ఒత్తిడి పెరిగిపోతూనే ఉంటుంది.
చదవాల్సిన పాఠ్యాంశాలు, రాయాల్సిన అసైన్మెంట్లూ ఏడాది పొడవునా ఎన్నో ఉంటాయి. వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరోటి చేసేద్దాం అనుకోవడానికి వీల్లేదు.
‘కొంతమంది విద్యార్థులు ఒక్కసారి చదివినా సరే భలే గుర్తుపెట్టుకుంటారు. అసలు జ్ఞాపకశక్తి బాగుంటే చాలు..
జ్ఞాపకం ఉండటం అనేది.. చదువులో రాణించడానికి శక్తికేంద్రంలా పని చేస్తుందని చెప్పొచ్చు.
చదివిన వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని.. పరీక్షల్లో రాసి మంచి మార్కులు సంపాదించాలనే విద్యార్థులందరూ కోరుకుంటారు.
వర్షిణి సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదువుకోవాలనుకుంటుంది. కానీ పుస్తకం తెరవగానే రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది.
కొంతమంది విద్యార్థులు పాఠాలను గంటల తరబడి చదువుతారు. కష్టపడతారు. కానీ కొద్ది రోజులకే వాటిని మర్చిపోతుంటారు.
మీరు రోజూ అనేక మందిని చూస్తూ ఉంటారు. కలుస్తారు. వారితో మాట్లాడతారు కానీ, వారు మీకు ఆ తరువాత గుర్తు ఉండరు.
ఒక వ్యక్తి ఒక విషయాన్ని తాత్కాలికంగా మరచిపోవడానికి లేదా ఒక విషయం వెంటనే గుర్తు రాకపోవడానికి పలు కారణాలుంటాయి
'నాకు చదివింది గుర్తు రావడంలేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది..' అంటూ చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటారు
ఎంత చదివినా గుర్తుండటం లేదు' అనేది చాలామంది విద్యార్థులు తరచుగా చేసే ఫిర్యాదు
సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం..
తాజాగా జరిగిన నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది.
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే...
కొత్తగా కాలేజీలో చేరినప్పుడు అంతా బెరుగ్గా ఉంటుంది. స్నేహితుల సంగతి అటుంచి.. పరిచితులు కూడా చుట్టు పక్కల ఎక్కడా కనిపించరు.
‘అనుకున్నట్టుగా మంచి మార్కులు రావేమో.. కోరుకున్న కోర్సు చదవలేనేమో.. స్నేహితులందరూ ప్రముఖ కాలేజీలో చేరి..
చాపకింద నీరులా వ్యాపించి ఉన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగ విపణిని ప్రభావితం చేస్తోంది. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల అవకాశాలకు గండి కొడుతోంది.
OTP has been sent to your registered email Id.