వెంటనే చెబితే మీకో లక్ష్యం ఉందనీ, మీ దగ్గర సమాధానం లేకపోతే లక్ష్యమేదీ లేదనీ అర్థం. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో వ్యక్తికీ, వ్యక్తికీ తేడాలుంటాయి.
పరీక్షల వేడి ప్రారంభమైంది. ఇంటర్, ఇంజినీరింగ్, జేఈఈ, నీట్, ఎంసెట్... ఇలా ఎన్నో. విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది.
రాత పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ లాంటి ప్రక్రియల్లో నెగ్గేందుకు విద్యార్థులు కళాశాల దశ నుంచే సాధన చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలకు అతీతంగా కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల్లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాల కోసం ఎదురుచూస్తుంటాయి.
ఒక పని ఇలానే ఎందుకు జరగాలి? మరోరకంగా ఎందుకు చేయకూడదు?’ అనే ప్రశ్న ఎన్నో ఆలోచనలకు దారితీస్తుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కొత్త ఆవిష్కరణలు ముందుకొస్తాయి.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన విద్యార్దులకు భిన్నమైన కార్య నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అయితే అటువంటి కళాశాలల్లో చదివే అవకాశం అందరికీ ఉండదు. అలాంటపుడు వీలైనంత వరకూ మూసకు భిన్నమైన ఆలోచనా ధోరణి అభివృద్ది చేసుకుంటే అరుదుగా వచ్చే గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
నియామక సంస్థల అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు అభ్యర్థులు కృషి చేయాలి. ప్రాంగణ నియామకాల్లో ప్రభావం చూపగల ప్రతి అంశంలోనూ ప్రావీణ్యం పెంచుకోవాలి.
ఉద్యోగార్థులకు విషయ పరిజ్ఞానం ఎంత ముఖ్యమో.. దాన్ని మెరుగైన రీతిలో వ్యక్తీకరించటం అంత ముఖ్యం
విద్యార్థులు అకడెమిక్ జీవితం ముగించి వాస్తవిక ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఉద్యోగజీవితంతో మొదలవుతుంది.