• facebook
  • whatsapp
  • telegram

Admissions:  మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

*  మే 31 చివరి తేదీ

ఈనాడు డిజిటల్, అమరావతి: మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అయిదు నుంచి ఎనిమిదో తరగతి, జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నరసింహారావు ఓ ప్రకటనలో కోరారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు పత్రాలను సంబంధిత పాఠశాల, కళాశాలల ప్రధాన ఆచార్యులకు మే 31వ తేదీ లోపు సమర్పించాలని  ఏప్రిల్ 30న సూచించారు. పూర్తి వివరాలను https://aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.