* మే 31 చివరి తేదీ
ఈనాడు డిజిటల్, అమరావతి: మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అయిదు నుంచి ఎనిమిదో తరగతి, జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నరసింహారావు ఓ ప్రకటనలో కోరారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు పత్రాలను సంబంధిత పాఠశాల, కళాశాలల ప్రధాన ఆచార్యులకు మే 31వ తేదీ లోపు సమర్పించాలని ఏప్రిల్ 30న సూచించారు. పూర్తి వివరాలను https://aprs.apcfss.in వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.