* ఏపీపీఎస్సీ సభ్యుడి వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelims) ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రధాన పరీక్షకు (Mains) 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.