* అందుబాటులో మార్కుల మెమోలు
ఈనాడు ప్రతిభ డెస్క్: గ్రూప్-1 మార్కుల వెల్లడి విధానంలో ఏపీపీఎస్సీ మార్పు చేసింది. గ్రూప్-1 (నోటిఫికేషన్ నంబర్ 28/ 2022) మార్కుల మెమోలను వెబ్సైట్లో అందుబాటులోనికి తెచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఎవరూ దరఖాస్తు చేయక్కర్లేదని సూచించింది. అభ్యర్థులు వన్టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా మాత్రమే మార్కుల మెమొరాండంలోని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు అందరికీ తెలిసే అవకాశం లేదు.
గ్రూప్-1 మార్కుల మెమో కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.