* త్వరలోనే ఫలితాల వెల్లడి
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 తుది కీ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఫలితాల వెల్లడి కానున్నాయి.
ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు
మే 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రధాన నగరాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్తో ప్రముఖ విద్యాసంస్థలు యూజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.