గాంధీనగర్, న్యూస్టుడే: ఏపీఈఏపీ సెట్-2024కు మే 21న రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్లో కలిపి మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్ ఛైర్మన్, ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం 29,904 మందికి 28,087 మంది, మధ్యాహ్నం 30,518 మందికి 28,895 మంది (మొత్తం 94.31శాతం) హాజరయ్యారని ఒక ప్రకటనలో వెల్లడించారు
మరింత సమాచారం ... మీ కోసం!