విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

EAPCET: ఈఏపీసెట్‌కు 94.31 శాతం మంది హాజరు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఏపీఈఏపీ సెట్‌-2024కు మే 21న రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో కలిపి మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. ఉదయం 29,904 మందికి 28,087 మంది, మధ్యాహ్నం 30,518 మందికి 28,895 మంది (మొత్తం 94.31శాతం) హాజరయ్యారని ఒక ప్రకటనలో వెల్లడించారు



మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published at : 22-05-2024 11:59:14

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం