1. రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు
కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిని సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక అకాడమీ రపురస్కారానికి ఎంపిక చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నూతన ఆవిష్కరణలకు బయో ఏషియా సదస్సు
శాస్త్రసాంకేతిక రంగాల్లో ఏ పురోగతి సాధించినా.. దాని ఫలాలు ముందుగా పేదలకు దక్కాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉద్ఘాటించారు. ‘‘అల్ట్రాసౌండ్ వంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేక గ్రామీణ పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. మిషిగన్ ప్రైమరీలో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రైమరీల్లో గెలిచిన ట్రంప్ తాజాగా మిషిగన్ ప్రైమరీలోనూ తన సత్తా చాటారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సోవియట్ మాజీ ప్రధాని రిజ్కోవ్ మరణం
ఒకప్పటి సోవియట్ యూనియన్కు ప్రధానిగా పని చేసిన నికోలయ్ రిజ్కోవ్ (94) మరణించారు. సోవియట్ యూనియన్ ఆర్థికంగా పతనమవుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి రిజ్కోవ్ ఎంతగానో ప్రయత్నించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు పాకిస్థాన్ అనుకూల ప్రచారం చేస్తున్నాయనే అభియోగాలతో జమ్మూకశ్మీర్లోని ముస్లిం కాన్ఫరెన్స్కు చెందిన రెండు వర్గాల(అబ్దుల్ ఘని భట్, గులాం నబీ సుమ్జీ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.