• facebook
  • whatsapp
  • telegram

Latest News: 13-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం  

1. ఏపీఈఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఈఏపీసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను  మార్చి 11న విడుదల 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...





2. DAO, Warden:డీఏఓ, వార్డెన్‌ పోస్టులకు జూన్‌లో పరీక్షలు

డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి (డీఏఓ)-గ్రేడ్‌ 2 పోస్టులకు వచ్చే జూన్‌ 30న, వార్డెన్‌ పోస్టులకు జూన్‌ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  మార్చి 12న ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...






3. Medical Colleges: వైద్య కళాశాలల్లో 4,356 నియామకాలు

రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్లను నియమించుకునేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4. TET: టెట్‌ నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

డీఎస్సీతోపాటు టెట్‌ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

5. Gurukula: తుది తీర్పునకు లోబడే గురుకుల లెక్చరర్ల నియామకాలు: హైకోర్టు

గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.