1. ఇస్రో ‘పుష్పక’ ప్రయోగం విజయవంతం
అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చేపడుతున్న ప్రయోగం మరోసారి విజయవంతమైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో’ను నరేంద్రమోదీ స్వీకరించారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు
ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య సంస్థ (పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా-పీహెచ్ఎఫ్ఐ)కు అంతర్జాతీయంగా రెండో స్థానం లభించింది. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజారోగ్య సంస్థలున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత్ మాకు సన్నిహిత మిత్రదేశం: మాల్దీవుల అధ్యక్షుడు
భారత సైన్యం మాల్దీవులను విడిచిపెట్టి వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టిన ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఉన్నపళంగా స్వరం మార్చారు. భారత్ తమకు సన్నిహిత మిత్ర దేశంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన.. తమ ద్వీప సమూహ దేశానికి రుణ ఉపశమనం కల్పించాలని భారత్ను కోరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. చెపాక్ స్టేడియంలో ఆరంభమైన ఐపీఎల్-17
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) - 17 చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆరంభమైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపం!
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన పౌష్టికాహారం అందక బలహీనంగా మారుతున్నారు. పరిపాలన లోపాలు, సకాలంలో సరకులు అందించలేని పరిస్థితులు, నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లోనూ కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితుల్లేకుండా పోయాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.