ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలో కొత్తగా నియమితులైన ఫైర్మెన్లకు శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణను రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రంలో నాలుగు నెలలపాటు కొనసాగిస్తామని ఫైర్సేఫ్టీ డీజీ వి.నాగిరెడ్డి మార్చి 15న తెలిపారు. మొత్తం 534 మంది అభ్యర్థులు ఎంపిక కాగా..481 మంది శిక్షణకు హాజరయ్యారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.