రాంపూర్ (కరీంనగర్), న్యూస్టుడే: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని ఆ సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ వి.లక్ష్మాంజలి దేవి గురువారం ప్రకటనలో తెలిపారు. మార్చి 23 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.