* మొత్తం 3,049 పోస్టుల భర్తీ
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: ప్రభుత్వ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల ప్రధాన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో/ ఎంటీ ఖాళీల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నవంబర్ 5న జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.