1. తెలంగాణ ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు
గవర్నర్కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. శ్రీనగర్లో రూ.6,400 కోటత్లో అభివృద్ధి పనులు
370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్లోయకు వచ్చిన ప్రధాని శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో ‘వికసిత భారత్.. వికసిత జమ్మూకశ్మీర్’ సభలో ప్రసంగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ‘ఆమ్కా’ అభివృద్ధికి సీసీఎస్ఆమోదముద్ర
వైమానిక దళ భవిష్యత్అవసరాలకు అనుగుణంగా భారత్త్వరలోనే అయిదో తరం స్టెల్త్యుద్ధవిమానాలను తయారు చేయనుంది!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. నాటోలో చేరిన స్వీడన్
ఉత్తర అట్లాంటిక్సైనిక కూటమి (నాటో)లో స్వీడన్లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్యదేశం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అశ్విన్కు ప్రత్యేక టోపీని బహూకరించిన బీసీసీఐ
ధర్మశాలలో మార్చి7న జరిగిన చివరి టెస్టు క్రికెట్ అశ్విన్, బెయిర్స్టోకు వందోవది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. 16వ భారత్జపాన్విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం
ప్రగతి పథంలో జపాన్ను సహజ భాగస్వామిగా భారత్చూస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్అన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.