1. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు నిర్ణయం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి థకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. హరియాణా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హరియాణా నూతన ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ (కురుక్షేత్ర), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ (54) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో అయిదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. మిషన్ దివ్యాస్త్ర లో మహిళామణులు
హైదరాబాద్ మిసైల్ కాంప్లెక్స్లో ఎంఐఆర్వీ పరిజ్ఞానం అభివృద్ధి రక్షణ రంగంలో భారత్ చేపట్టిన ‘మిషన్ దివ్యాస్త్ర విజయవంతమైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ముర్ము
మారిషస్ 56వ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా గల సంబంధాలను ఆమె శ్లాఘించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 24 మంది రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలు
తెలుగు రచయిత టి.పతంజలి శాస్త్రి సహా 24 మంది దిల్లీలో సాహిత్య అకాడమీ పురస్కారాలు స్వీకరించారు. 2023 సంవత్సరానికి గానూ కవిత్వంలో 9 మంది, నవలారచనలో ఆరుగురు, చిన్నకథల విభాగంలో అయిదుగురు వీటిని పొందారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. యశస్వికి ఐసీసీ అవార్డు
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిబ్రవరి నెల ఐసీసీ మేటి ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.