1. తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు
గతంలో మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే మార్చి నెలలో 40 డిగ్రీలు నమోదయ్యేవి. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశాలు కొంతమేర ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. అరుదైన ఘనత సాధించిన భూపాలపల్లి ఫొటోగ్రాఫర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డుపై మెరిసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ అత్యధిక స్కోరు
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. మలేసియా ప్రధాని అన్వర్ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించే దిశగా అన్వర్ చేస్తున్న కృషి, ఆయన దార్శనికతను జైశంకర్ అభినందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 8 స్థానాలకు గానూ 155 నామినేషన్లు వచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.