1. జమిలి ఎన్నికలకు రామ్నాథ్ కమిటీ ఏకగీవ్ర నివేదిక
దేశంలో జమిలి ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పలు సంప్రదింపుల తరువాత ఏకగీవ్రంగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. రంజీ ట్రోఫీ ముంబయి సొంతం
వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి 90 ఏళ్ల రంజీ చరిత్రలో 48వ సారి ఫైనల్ ఆడి ట్రోఫీని సొంతం చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఐరాస మానవాభివృద్ధి సూచీలో భారత్ స్థానం 134
ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీ (హెచ్డీఐ)లో భారత్ స్థానం కాస్త మెరుగైంది. 2022 సంవత్సరానికి సంబంధించి ఈ సూచీలో మొత్తం 193 దేశాలకుగాను 134వ స్థానంలో నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కమిటీ పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. భారత, భూటాన్ ప్రధానుల భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే దిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.