• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 17-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  కేంద్ర ప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా షెఫాలీ బి.శరణ్‌
కేంద్రప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) సీనియర్‌ అధికారి షెఫాలీ బి.శరణ్‌ నియమితులయ్యారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2. భారీ ఆధిక్యంతో పుతిన్‌కు పట్టం! 
రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  డబ్ల్యూపీఎల్‌-2 విజేత ఆర్సీబీ
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 
 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.   దాజీకి గ్లోబల్‌ అంబాసిడర్‌ అవార్డు 
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని ధ్యాన మందిరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ‘గ్లోబల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ పీస్‌ బిల్డింగ్‌ అండ్‌ ఫెయిత్‌ ఇన్‌ ది కామన్వెల్త్‌’ అవార్డును దాజీకి అందించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  కాంతి వేగంతో ఎలక్ట్రాన్‌ల శక్తి మార్పిడి
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్‌లను లేజర్‌ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్‌ ఓల్ట్‌గా మార్చే విధానాన్ని కనుగొన్నారు.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

6.  విరాళల్లో అధిక భాగం భాజపాకే
ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలకు అందిన మొత్తాల మరో జాబితా బహిర్గతమైంది. భాజపాకు మొత్తంమీద రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన డేటా ఆధారంగా తెలుస్తోంది.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.