• facebook
  • whatsapp
  • telegram

Latest News: 01-03-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ.. 4 నుంచి దరఖాస్తులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 29న ఆయన నివాసంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. జూన్‌ నెలాఖరులో పరీక్షలు

డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్షలను జూన్‌ నెలాఖరులో ప్రారంభించాలని భావిస్తోంది. జూన్‌ 9వ తేదీన గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష జరగనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకురాలు ఉమాదేవి కోరారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. వైద్యవిద్య ప్రమాణాలపై కఠిన వైఖరి

వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యంగా విద్యార్థులకు మెరుగైన బోధన, శిక్షణ అందించేందుకు జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. టెట్‌ మూడో రోజు 87.48 శాతం హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌లను ముందే పరిశీలించుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ సూచించారు. తప్పులుంటే ఏపీటీఆర్సీకి మెయిల్‌ చేసి బఫర్‌ హాల్‌టికెట్లను పొందొచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


6. జేఎల్‌ఎం పోస్టులను మెరిట్‌ ప్రకారం భర్తీ చేయండి

విద్యుత్‌ శాఖలో మిగిలిపోయిన 553 జేఎల్‌ఎం పోస్టులను పరీక్షలకు హాజరైన వారిలో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)ను హైకోర్టు ఆదేశించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...




మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.