ఈనాడు డిజిటల్, అమరావతి: తితిదే పరిధిలోని డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులను ఏపీపీఎస్సీ దరఖాస్తులకు ఆహ్వానించింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఈ నెల 5 నుంచి 25 వరకు, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 7 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి. ఈ రెండు నోటిఫికేషన్లను గత ఏడాది డిసెంబరులో ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.