- అందుబాటులో తుది కీ
ఈనాడు ప్రతిభ డెస్క్: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నీట్ యూజీ 2024 రీ-రివైజ్డ్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. భౌతికశాస్త్రంలోని అస్పష్టమైన ప్రశ్న సమాధానం నేపథ్యంలో సుప్రీం ఆదేశాల మేరకు ఫలితాలను సవరించి మళ్లీ వెల్లడించారు. ఇందులో 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలతో పాటు తుది కీని వెబ్సైట్లో పొందుపరిచారు.
నీట్ యూజీ రీ-రివైజ్డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Read Latest jobs, Latest notifications and Latest govt jobs
- Follow us on Facebook, Twitter, Share chat, Google News
- Subscribe our Youtube Channel