![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి జులై 26న నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. జులై 26 స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని, 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. జులై 31న సీట్లు కేటాయిస్తామన్నారు.