• facebook
  • whatsapp
  • telegram

School: ‘ఆదర్శ’ సీట్లకు 65,140 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు 65,140 మంది దరఖాస్తు చేశారు. కేవలం ఆరో తరగతికి 35,436 మంది పోటీ పడనున్నారు. ఏడో తరగతికి 10,177 మంది ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్‌ స్కూల్‌కు 1,915 మంది దరఖాస్తు చేశారు. ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.