* మొత్తం 7547 ఉద్యోగాల భర్తీ
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) నియామక పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7547 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100) ప్రకారం జీత భత్యాలు ఉంటాయి.
దిల్లీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు (లిస్ట్-1)
దిల్లీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు (లిస్ట్-2)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.