‣ విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 13,104 పాఠశాలల్లో నిర్వహించిన టోఫెల్ పరీక్షకు.. మూడు నుంచి అయిదో తరగతి చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులకు శుక్రవారం పరీక్ష నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నుంచి సర్టిఫికేట్ అందిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.