* మే 24న పరీక్ష నిర్వహణ
హైదరాబాద్: తెలంగాణలో డిప్లొమా కోర్సులకు ఉద్దేశించిన పాలిసెట్ 2024 పరీక్ష వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు నిర్ణయించారు. మే 17న పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.