* మార్చి 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఏఈఈ నియామాకాలకు నిర్వహించిన ఎంపిక ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.