పరీక్ష తేదీల్లో మార్పు ఉండదన్న యూజీసీ
దిల్లీ: గతంలో ప్రకటించినట్లుగానే యూజీ- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్)ను మే 15 నుంచి 31 మధ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్ష తేదీల్లో మార్పులు ఉండొచ్చని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ ఈ నెల మొదట్లో సంకేతాలిచ్చారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో.. యూజీ-క్యూయెట్ నిర్వహణ తేదీల్లో మార్పు ఉండదంటూ యూజీసీ తాజాగా స్పష్టతనిచ్చింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.