తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్ - 2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1 తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందని, 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్మెంట్, 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కోఆర్డినేటర్ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.