ఈనాడు, అమరావతి: ఎడ్సెట్ కౌన్సెలింగ్ జనవరి 24 నుంచి పునఃప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామమోహన్రావు తెలిపారు. అక్టోబరులో కౌన్సెలింగ్కు ప్రకటన విడుదల చేయగా.. రిజిస్ట్రేషన్ల అనంతరం వాయిదా పడింది. వెబ్ఐచ్ఛికాల నమోదుకు 27వరకు అవకాశం కల్పించారు. వెబ్ఐచ్ఛికాల మార్పు 28న, సీట్ల కేటాయింపు 30న పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి మూడు లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బాగా రాసేవాళ్లకు బోలేడు ఉద్యోగాలు!
‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.