• facebook
  • whatsapp
  • telegram

APPSC DEO: ప్రశాంతంగా డీవైఈవో ప్రాథమిక పరీక్ష 

* 18,037 మంది హాజరు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Deputy Educational Officer) కంప్యూటర్‌ ఆధారిత ప్రాథమిక రాత పరీక్ష (Screening Test) మే 25వ తేదీన ప్రశాంతంగా జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) వెల్లడించింది. 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 18,037 (82.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్, మెయిన్ (Main) పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 

Published Date : 25-05-2024 19:04:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం