• facebook
  • whatsapp
  • telegram

Urdu Medium Schools: ఉర్దూ మాధ్యమ పాఠశాలల సమయాల్లో మార్పు

ఈనాడు, అమరావతి: రంజాన్‌ సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, డైట్‌ల సమయాన్ని మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇది కేవలం ఉర్దూ మాధ్యమ పాఠశాలలకే వర్తిస్తుందని, పదోతరగతి, ఇతర పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పూ  ఉండదని వెల్లడించింది.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు! 

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ మాక్‌టెస్ట్‌ల సాధనతో మెరుగైన స్కోరు!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.