దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఫీజులను పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు.
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు.
డిగ్రీ ప్రవేశాలకు జులై 26న వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించాల్సి ఉండగా..
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్ - యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది.
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు ఏపీ టెట్-2024 కోసం ఉర్దూ
US President Joe Biden has termed his decision to step aside from the 2024 presidential race as a matter of saving democracy.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది.
సింగరేణి సంస్థలో మేలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ (నంబర్ 2/2024)కు సంబంధించి రాత
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని
రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి జులై 26న నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
సీబీఎస్ఈ, టోఫెల్ మంచి చెడులపై అధ్యయనం చేసి.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు.
నీట్ పీజీ ద్వారా ఇన్సర్వీస్ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో.....
అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారు.
‘విజయవాడ కేంద్రంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తన రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి..
పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్)..
ఏదైనా స్వచ్ఛంద సంస్థలో సాంకేతిక సేవలు అందించగలిగితే ఐటీ కెరియర్లోకి సులువుగా ప్రవేశించవచ్చు.
OTP has been sent to your registered email Id.