1. గంభీరావుపేటలో ‘కేజీ నుంచి పీజీ’ ప్రాంగణానికి జయశంకర్ పేరు
రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు. నోటికి వచ్చినట్లు దూషణలు చేయడం గొప్పపని కాదు. కానీ పనులు చేయడం కష్టమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టు పీజీ విద్యాలయాన్ని ఫిబ్రవరి 1న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తెలుగు వర్సిటీ దూరవిద్య కేంద్రం ఫలితాల వెల్లడి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికిగాను దూరవిద్య కేంద్రం ద్వారా వివిధ కోర్సులకు 2022 నవంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వర్సిటీ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కోర్సులైన ఎంఏ (జ్యోతిషం, తెలుగు, సంస్కృతం, టూరిజం, మేనేజ్మెంట్), బీఏ ....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. విద్యార్థులకు చదువే పెద్ద ఆస్తి: స్టాలిన్
ఇతరులు అపహరించలేనిది చదువు మాత్రమేనని, ఆ ఆస్తిని విద్యార్థులు కాపాడుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. వేలూర్ వీఐటీ ప్రాంగణంలో ముత్తమిళ్ కలైజ్ఞర్ కరుణానిధి పేరిట నిర్మించిన విద్యార్థుల వసతిగృహం,...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.