• facebook
  • whatsapp
  • telegram

Jobs: శాఖాపరమైన పరీక్షలకు 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ  

ఈనాడు-అమరావతి: శాఖాపరమైన పరీక్షలు (మే-2023 సెషన్‌) రాసే ఉద్యోగుల నుంచి జూన్ 7 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్‌ను 5న వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది.
14న ధ్రువపత్రాల పరిశీలన
లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హోమియోపతి-ఆయుర్వేద) ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన జూన్ 14న చేపట్టనున్నారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన ఉంటుందని కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పదితో పదిలమైన కోర్సులు

‣ టెన్త్‌, ఇంటర్‌తో నౌకాదళంలో ఉద్యోగాలు

‣ డిగ్రీతో త్రివిధ దళాల్లోకి దారి

‣ భవిష్యత్తుకు భరోసా.. ఫీడ్‌బ్యాక్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.