1. భారీగా కర్బన గరళాన్ని ఒడిసిపట్టే శిలీంద్రాలు
నేలలో దాగిన శిలీంద్రాలు ఏకంగా 13 గిగా టన్నుల కార్బన్ను నిల్వ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. దేశంలో 11.4% మందికి మధుమేహం!
దేశంలో 11.4 శాతం ప్రజలకు మధుమేహం, 35.5 శాతం మందికి రక్తపోటు (బీపీ) ఉన్నట్లు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన ‘ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్’ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్స్లో సురభికి రజతం
కుమార్ సురేంద్ర సింగ్ స్మారక జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్స్లో తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ మెరిసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 2023 - 24లో వృద్ధి 6.5 శాతం!
దేశీయ జీడీపీ వృద్ధి ఇప్పుడు పట్టణ గిరాకీతో మంచిగానే ఉందని, ఇదే సమయంలో గ్రామీణ గిరాకీ మందగించడం ఒకింత ఆందోళన కలిగించే అంశమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. జల్ జీవన్ మిషన్తో 4 లక్షల మరణాలను అడ్డుకోవచ్చు
అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగు నీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ పథకం పూర్తయితే అతిసారం వల్ల కలిగే 4 లక్షల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కగట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.