1. పారిస్లో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సరిగ్గా వంద రోజులు మాత్రమే ఉంది. పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ పుట్టిల్లు గ్రీస్లో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. అత్యంత సంపన్నుడిగా మండ్య కాంగ్రెస్ అభ్యర్థి!
లోక్సభకు రెండో దశలో పోలింగ్ జరగనున్న స్థానాల్లోని అభ్యర్థులందరిలో అత్యంత సంపన్నుడిగా కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడ నిలిచారు. అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.622 కోట్లకు పైనే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. భారతీయ సంస్కృతికి చిహ్నంగా ‘బృందావన్ ఇస్కాన్ టవర్’
ఉత్తర్ప్రదేశ్లోని బృందావన్లో ఇస్కాన్ నిర్మిస్తున్న 70 అంతస్తుల ఆకాశహర్మ్య దేవాలయం భారతీయ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందని బెంగళూరు ఇస్కాన్ సీనియర్ ఉపాధ్యక్షుడు చంచలపతి దాస వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐపీఎస్ సెంట్రల్జోన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్
ఇండియన్ ఫైటోపాథలాజికల్ సొసైటీ(ఐపీఎస్) సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.కె.బిశ్వాస్ ఆయనకు నియామకపత్రం అందజేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.