• facebook
  • whatsapp
  • telegram

AP SSC Results 2024: వచ్చేస్తున్నాయ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలు

* ఉదయం 11 గంటలకు విడుదల

* పరీక్ష రాసిన 6,30,633 మంది విద్యార్థులు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్ష ఫ‌లితాల విడుద‌ల తేదీ వ‌చ్చేసింది. ఈ మేరకు ఫలితాల వెల్లడికి విద్యా శాఖ సమాయత్తమవుతోంది. ఏప్రిల్‌ 22వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు టెన్త్‌ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను 6,30,633 మంది విద్యార్థులు రాశారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం, రీవెరిఫికేషన్‌, మార్కుల నమోదు పనులు పూర్తయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిజల్ట్స్‌ను https://pratibha.eenadu.net/ లో పొందవచ్చు.

  ఏపీ పదో తరగతి పరీక్ష 2024 ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 


  టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు  

ఇంటర్మీడియట్

వృత్తివిద్య (ఇంటర్మీడియట్)

పాలిటెక్నిక్

ఆర్‌జేసీ

ఐటీఐ

వ్యవసాయ పాలిటెక్నిక్‌

ఉద్యోగాలు

ఇతర కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.