విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Exams: 30 నుంచి శాతవాహన విశ్వవిద్యాలయం బీఫార్మసీ పరీక్షలు

కరీంనగర్‌ కలెక్టరేట్‌ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 30న, తృతీయ, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు మే 1 నుంచి ప్రారంభమవుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 

Published at : 24-04-2024 12:25:52

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం