1. ప్రయాణ, పర్యాటక సూచీలో భారత్కు 39వ స్థానం: డబ్ల్యూఈఎఫ్
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ 2024లో భారత్ ర్యాంక్ మెరుగై 39వ స్థానానికి చేరింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కొవిడ్ ముందు స్థాయికి చేరాయని డబ్ల్యూఈఎఫ్ వార్షిక నివేదిక వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పెద్దలకు బీసీజీ టీకా
క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జావెలిన్త్రోలో సుమిత్కు స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. వారు ఒకేరోజు మూడు స్వర్ణాలు సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్లు పది వర్సిటీలకు నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.