• facebook
  • whatsapp
  • telegram

Gurukula: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారని గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి జూన్‌ 10న  ఒక ప్రకటనలో తెలిపారు. 2024 ఏడాదికి 400 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, వారిలో 47 మంది ప్రత్యక్ష ర్యాంకులు పొందగా.. 138 మందికి ప్రిపరేటరీ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. వెయ్యిలోపు కమ్యూనిటీ ర్యాంకులు 34 మందికి లభించాయని వివరించారు.


మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Updated Date : 11-06-2024 13:00:48

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం