1. 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్ఎస్ఆర్బీ) డిసెంబరు 6న వెలువరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. EJS: ఈనాడు జర్నలిజం స్కూలు ప్రాథమిక పరీక్ష 'కీ' విడుదల
హైదరాబాద్: ఈనాడు జర్నలిజం స్కూలు డిసెంబరు 4న నిర్వహించిన ప్రవేశ పరీక్ష పేపర్ 1 సమాధానాలను ప్రిన్సిపల్ డిసెంబరు 6న విడుదల చేశారు. మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాలకు మొత్తం 663 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. సివిల్స్ ఇంటర్వ్యూలకు 75 మంది తెలుగు అభ్యర్థులు
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు 75 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సెప్టెంబరు 16 నుంచి 25వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలను యూపీఎస్సీ డిసెంబరు 6న వెల్లడించింది. మొత్తం 2,529 మంది ముఖాముఖికి ఎంపికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. పోలీసు ఉద్యోగాలకు వెయ్యి మందికి ఉచిత శిక్షణ
ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్.ఐ./కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ముఖ గుర్తింపుతో విద్యార్థుల హాజరు
ఈనాడు, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు తీసుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్ యాప్లో నేరుగా విద్యార్థులు, ఆచార్యుల నుంచి హాజరు తీసుకునేలా ఇందులో అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.