1. ఒక్క పోస్టుకు 116 మంది పోటీ
రాష్ట్రంలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పున:ప్రవేశాల దరఖాస్తు గడువు 28
కాకతీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో పున: ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 28 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ డిప్లొమా, పీజీడిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్,...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సులు
పట్టభద్రులకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్, వర్చువల్ లెర్నింగ్ ద్వారా ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. సమ్మిళిత పద్ధతిలో భాగంగా వీటిని విద్యార్థులకు అందించనున్నామని, పీజీ స్థాయిలో...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.