విజయవాడ సిటీ, న్యూస్టుడే: పేద విద్యార్థులకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 12(1)సీ కింద ప్రవేశాలను సులభతరం చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి మార్చి 27న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అర్హులైనవారు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 14417, 95026 66864 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ అయిదు పరీక్షలపై త్వరలో స్పష్టత!
‣ ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు
‣ అమెరికాలో అడ్వాన్స్డ్ కోర్సులు ఇవే!
‣ సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.