* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్ష 2024 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో స్కూల్స్ లాగిన్లో ఫలితాలు చూడవచ్చు. ఈ అవకాశం మే 30 వరకు ఉంటుంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం 55,966 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
AP SSC Recounting/ Reverification Results
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.